మహిళపై సామూహిక అత్యాచారం: రాజధానిలో ఇద్దరు మహిళల హత్య
దిల్సుఖ్నగర్ పరిధిలోని నాగోలు మూసీ వంతెన పక్కన కూడా మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది. కొందరు దుండగులు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి అనంతరం చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Comments
Story first published: Friday, January 28, 2011, 11:20 [IST]