జగన్కు చెక్ కాదు: చిరంజీవితో పొత్తుపై మంత్రి మాణిక్యవర ప్రసాద్

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెసు పొత్తుపై ఇంకా నిర్ణయం జరగలేదని మరో మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని చెప్పిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందా అనే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారు.
More From
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications