బిఫారం తీసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా: కొండా సురేఖకు ఆనం

చిరంజీవికి అధిష్టానం ఏ పదవి ఇచ్చినా మేం కట్టుబడి ఉంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామికి వయసు మీద పడటంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు. కాకా తన కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications