వేధింపుల కారణంగా పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Rangareddy District
రంగారెడ్డి: వేధింపుల కారణంగా శుక్రవారం మరో అమ్మాయి బలైంది. రంగారెడ్డి జిల్లాలో ఓ కంప్యుటర్ ఆపరేటర్ వేధింపుల కారణంగా అనంతలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని బంటారం మండలంలో కోరుమామిడి గ్రామంలో అనంతలక్ష్మి పదవ తరగతి చదువుతోంది. అయితే గత కొంతకాలంగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడు. సదరు వ్యక్తి వేధింపులు తట్టుకోలేక అనంతలక్ష్మి శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా అనంతలక్ష్మి చనిపోవడానికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వ్యక్తియే కారణమని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+