జగన్ దీక్ష ఎఫెక్ట్!: ఫీజు రీయింబర్స్మెంట్స్ కోసం రూ.600 కోట్లు
ఇటీవల వరలక్ష్మి అనే విద్యార్థిని మరణించిన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్సుపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 18వ తేదిన ఒక్కరోజు దీక్షకు దిగుతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఫీజు రీయింబర్స్మెంట్స్పై విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అనే అవకాశం ఇవ్వవద్దనే ఉద్దేశ్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Comments
వైయస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలు హైదరాబాద్ ys jagan government engineering colleges hyderabad
English summary
Kiran Kumar Reddy government has effected by Ex MP YS Jagan warning on Fees Reimbursements. Government ready to release Rs.600 crores before 18th. Jagan decided to one day fast against government on this day.
Story first published: Monday, February 14, 2011, 16:44 [IST]