జగన్ దీక్ష ఎఫెక్ట్!: ఫీజు రీయింబర్స్మెంట్స్ కోసం రూ.600 కోట్లు

ఇటీవల వరలక్ష్మి అనే విద్యార్థిని మరణించిన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్సుపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 18వ తేదిన ఒక్కరోజు దీక్షకు దిగుతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఫీజు రీయింబర్స్మెంట్స్పై విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అనే అవకాశం ఇవ్వవద్దనే ఉద్దేశ్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications