లోక్సత్తా జిల్లా అధ్యక్షుడిపై కర్రలతో టిఆర్ఎస్ దాడి, పరారీ

గుంపుగా వచ్చిన సుమారు 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో వచ్చి తీవ్రంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ దాడిలో గాయపడ్డ శ్రీనివాస్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications