అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు హరీష్ సహా 5గురి సస్పెన్షన్

కాగా గవర్నర్పై టిడిపి, టిఆర్ఎస్ ప్రవర్తనను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఖండించారు. వారి ప్రవర్తన సరిగా లేనందునే సస్పెన్షన్ జరిగిందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా ఉండాలంటే దౌర్జన్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు అందుకు దాడులు పరిష్కారం కాదన్నారు. ఓటర్లు ఓట్లు వేసింది సభలో దౌర్జన్యంగా ప్రవర్తించడానికి కాదన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకే చర్యలు తీసుకున్నామన్నారు.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications