తెలంగాణ కేంద్రం పరిధిలో ఉంది, దాడి విచారకరం: మాజీ సిఎం రోశయ్య

తెలంగాణ అంశం రాష్ట్ర పరిధిలో లేదని అన్నారు. అది కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. కేంద్రం త్వరలో దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల ప్రజలే ఇబ్బంది పడతారని అన్నారు.












Click it and Unblock the Notifications