ప్రభుత్వానికి యాజమాన్యాల ఆల్టిమేటం: సిఎంను కలవాలని నిర్ణయం
కాగా ఫీజు బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలవలాని నిర్ణయించుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వారం రోజుల నిరాహార దీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
కిరణ్కుమార్ రెడ్డి వైఎస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్స్ హైదరాబాద్ kirankumar reddy ys jagan fee reimbursements hyderabad
English summary
Colleges management demanded government today for fifty percent of fee dues. They put 23rd of this month,
deadline to government.
Story first published: Sunday, February 20, 2011, 15:58 [IST]