గద్దర్ పాటకు చిందేసిన ఓరుగల్లు: లక్ష నినాదాలు-లక్ష నివాళులు

కాగా కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన 48 గంటల పిలుపులో భాగంగా రెండోరోజు నిర్వహిస్తున్న బంద్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications