రాజీనామా లేఖలతో ఢిల్లీకి కాంగ్రెసు తెలంగాణ శానసభ్యులు

కాగా, ఈ లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, తెలంగాణ కోసం రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాససనభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో పోటీ పడాలని కూడా వారు అనుకుంటున్నారు. సోమవారం నుంచి వారు రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.
కాగా, తెలంగాణపై మార్చిలో శుభవార్త వస్తుందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం, తెరాస నాయకులను కూడా సంప్రదించిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం కాబోతోందని ఆయన అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications