శివనామ స్మరణలో అపశృతి, ఒకరి మృతి: భక్తులతో ఆలయాలు

అయితే బుధవారం తాళాలు రావచ్చునని అధికారులు అంటున్నారు. వేములవాడల రాజన్నస్వామికి టిడిడి ఆలయ ఈవో కృష్ణారావు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోటలో కృష్ణా నదిలో పుణ్యస్నానం చేస్తూ ఫణీంద్ర అనే యువకుడు మృతి చెందాడు. ఆయనకు 18 సంవత్సరాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications