జగన్ను దెబ్బతీయడానికి కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు: అంబటి

మాట తప్పడం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంశంలో లేదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని, ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన జగన్ అదే మాటకు కట్టుబడి ఉన్నారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభిమానులందరికీ ఆయన మద్దతు ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన జగన్పై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ర్పచారాన్ని జూపూడి ఖండించారు.












Click it and Unblock the Notifications