జగన్ను దెబ్బతీయడానికి కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు: అంబటి

మాట తప్పడం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంశంలో లేదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని, ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన జగన్ అదే మాటకు కట్టుబడి ఉన్నారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభిమానులందరికీ ఆయన మద్దతు ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన జగన్పై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ర్పచారాన్ని జూపూడి ఖండించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications