కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు: ఎస్పీ అధినేత ములాయం

కాంగ్రెస్ నుండి ప్రతిపాదన రాలేదని చెప్పడంతో ఆయన కేవలం కాంగ్రెస్ ప్రతిపాదన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థన వస్తే పరీశీలిస్తామని మాత్రం చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కార్యకర్తలపై మాయావతి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మా పార్టీ ఆందోళనలతో బిఎస్పీ వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు.












Click it and Unblock the Notifications