ఆర్థిక పరిస్థితికి ఆందోళనలే కారణం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రాష్ట్రానికి ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా పెద్ద పీట వేయలేదని అన్నారు. అయితే త్వరలో రాష్ట్రానికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశాలు ఇస్తుందన్నారు. సిడబ్లుసిలో త్వరలో రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications