నేను సన్యాసిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను: బాబా రాందేవ్

అవినీతి, అత్యాచారాలను రూపుమాపడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. దేశంలో అవినీతి పెరిగి పోయిందన్నారు. బ్లాక్ మనీని వెనక్కి తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలతో అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎంతో ఆవశ్యమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై ఇరు ప్రాంతాలు సుముఖంగా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications