చర్చ జరగకుండా ఉండడానికే వాయిదాలు: టిడిపి ఎమ్మెల్యేలు

చేనేత రంగంపై కూడా చర్చ జరగకుండా ఎలాగైతే సమావేశాలను వాయిదా వేసుకుంటూ వెళ్లిందో ఇప్పుడూ అలాగే చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ప్రభుత్వం అసమర్థ న్యాయవాదులను ఉంచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాగా పలువురు శాసనసభ్యులు తెలంగాణపై చర్చించాలని కూడా పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications