వైయస్ జగన్తో తెలుగుదేశం ఎంపి రమేష్ రాథోడ్ భేటీ

పార్లమెంటు సభ్యులుగా కలిసి పని చేసిన సాన్నిహిత్యం కారణంగానే తాను వైయస్ జగన్ వద్దకు వచ్చి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. జగన్తో ఏ విధమైన రాజకీయ చర్చలూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. అయితే, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికే రమేష్ రాథోడ్ వచ్చారని కచ్చితంగా చెప్పలేని స్థితే ఉంది.












Click it and Unblock the Notifications