హీరో రాజశేఖర్, జీవితలకు సెక్యూరిటీ వింగ్ నోటీసులు జారీ
ఈ బకాయిలు సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ దంపతులపై కొందరు చిరంజీవి అభిమానులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత రాజశేఖర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా అడిగారు. దీనికి నాటి ముఖ్యమంత్రి వారికి 2+2 గన్మెన్లను ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరకాలంగా మాత్రం జీతాలు చెల్లించడం లేదని నోటీసులు జారీ చేశారు.
rajasekhar jeevitha ys rajasekhar reddy chiranjeevi hyderabad రాజశేఖర్ జీవిత వైయస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి హైదరాబాద్
English summary
Hyderabad city security wing issued notice to hero Rajasekhar. Rajasekhar was not paying gunmen bill from one year.
Story first published: Friday, March 18, 2011, 10:48 [IST]