పిఎం మన్మోహన్, సిఎం కిరణ్ తల్చుకుంటే తెలంగాణ: బాబా రామ్ దేవ్

తెలంగాణ కోరడం ప్రజాస్వామిక హక్కు అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి రహిత అభ్యర్తులనే బలపరుస్తానని చెప్పారు. అవినీతిరహిత భారత్ తన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం భారత్లో అవినీతి జాడ్యం బాగా పెరిగి పోయిందన్నారు. అవినీతిని నిర్మూలించడమే మన ముందున్న మార్గమని చెప్పారు.












Click it and Unblock the Notifications