చంద్రబాబుపై ధ్వజమెత్తిన చిరంజీవి, మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఎంపీల అసమర్థత కారణంగా అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు చేసిన అవినీతి కారణంగా పార్టీని తప్పుబట్టలేమని, అయితే ఆ వ్యక్తిపై ఆయా పార్టీలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో మాట్లాడి ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిరు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆవడి నియోజకవర్గం, తిరువళ్లూరు జిల్లాల్లో చిరంజీవి ప్రచారం చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications