విషమిస్తున్న ఆరోగ్యం నేపథ్యంలో నేడు సత్య సాయి ట్రస్టు సమావేశం
పుట్టపర్తిలో జరిగే ట్రస్టు సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు, చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చర్చించేందుకు సత్య సాయి ట్రస్టు అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా భక్తుల్లోని ప్రముఖులు హైదరాబాదులో సమావేశమయ్యారు.
Comments
sathya saibaba puttaparthi anantapur sathya sai trust సత్య సాయిబాబా పుట్టపర్తి అనంతపురం సత్య సాయి ట్రస్టు
English summary
Sathya Sai trust meeting to be held to at Puttaparthi. Trust members were invited to Puttaparthi.
Story first published: Thursday, April 21, 2011, 10:27 [IST]