హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి డిఎల్‌పై హెచ్‌ఆర్సీలో వైయస్ జగన్ వర్గం ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు కొందరు గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెసు కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డిపై హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. డిఎల్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కడప ఉప ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. తమపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని వారు హెచ్‌ఆర్సీలో చెప్పారు. అయితే ఫిర్యాదును విన్న హెచ్‌ఆర్సీ వారి అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లాల్సిందిగా సూచించింది.

కాగా ఈ రోజు ఉదయం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేతలు ఉన్న గదులలో పోలీసులు డబ్బుల కోసం సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ మరి కొందరు నేతలు ఉన్న గదిలో ఏమైన డబ్బు దొరుకుతుందేమే అని పోలీసులు వెతికారు.

English summary
Ex MP Jagan's YSR Congress party activists complained in HRC today against minister DL Ravindra Reddy. HRC suggested them to take this issue to EC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X