డిఎల్పై తప్పుడు ప్రచారం: జగన్ పార్టీపై ఈసికి కాంగ్రెసు ఫిర్యాదు

కాగా కడప జిల్లాలో ప్రచారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలో భాగంగా సోమవారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి, కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రులు శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రెండింటిలో కాంగ్రెసు గెలుపు ఖాయమని అంటున్నారు. గెలుస్తే పులివెందుల అభివృద్ధికి కృషి చేస్తానని వివేకా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అసలైన వారసులం వివేకా తానే అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications