సత్య సాయి బాబా వారసుడి వాయిదా: ట్రస్టు పనులు కొనసాగింపు

మిగతా బాబాల మాదిరిగా కాకుండా సత్య సాయిబాబా తన కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ట్రస్టు సభ్యుడైన సత్య సాయిబాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ తనకు పెద్ద పాత్ర కావాలని డిమాండ్ చేస్తున్నారు. జానకీరామయ్య మృతితో రత్నాకర్ ట్రస్టు సభ్యుడయ్యారు. కార్యదర్శి కె. చక్రవర్తి వంటి ట్రస్టు నిర్వాహకులు సంస్థ ప్రొఫెషనల్స్ చేతుల మీదుగా నడవాలని అభిప్రాయపడుతున్నారు.
చక్రవర్తి సత్య సాయిబాబాకు సేవలు అందించడానికి ఐఎఎస్ పదవికి స్వస్తి చెప్పారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వి గిరి చక్రవర్తి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పోలీసులకు గత కొద్ది రోజులుగా ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయి. కరపత్రాల పంపిణీ జరిగింది. దీంతో ట్రస్టు సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ ట్రస్టు డీడ్ ప్రకారం ఏ మార్పులైనా వ్యవస్థాపక ట్రస్టీ ఆమోదంతోనే జరగాల్సి ఉంటుంది. వ్యవస్థాపక ట్రస్టీ లేకపోవడంతో ట్రస్టు భవిష్యత్తు ఏమిటనేది తెలియడం లేదు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications