సమాధి వద్ద సత్య సాయిబాబా విగ్రహంపై ట్రస్టుదే నిర్ణయం: కలెక్టర్

సత్య సాయిబాబా భౌతిక కాయాన్ని భక్తుల సందర్శనార్థం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో ఉంచారు. యజుర్ మందిర్కు అతి సమీపంలో భౌతిక కాయాన్ని బుధవారం సమాధి చేస్తారు. బుధవారం ఏ సమయంలో భౌతిక కాయాన్ని సమాధి చేస్తారనేది తర్వాత ప్రకటిస్తారు. బాబా అంత్యక్రియలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశీ ప్రముఖులు పలువురు పుట్టపర్తి వచ్చే అవకాశాలున్నాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications