చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: నాగం, జూపల్లిలకు కేసిఆర్ హెచ్చరిక

జూపల్లి పాదయాత్ర వెనుక కూడా సమైక్యవాదుల కుట్ర ఉందని ఆరోపించారు. జూపల్లి పాదయాత్ర మహబూబ్ నగర్లో చేయకుండా రాజ్ భవన్కు చేయాలని సూచించారు. వారికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలకు రాజీనామా చేసి పోరాటం చేయాలని సూచించారు. కాగా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ను పార్టీ నేతలు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని హరీష్ రావు చేసిన ప్రతిపాదనను అందరూ ఆమోదించారు.












Click it and Unblock the Notifications