ఎన్నికలయ్యాక చేసేదేముంది: కడప ఫలితంపై డిఎస్ నిర్వేదం

ఆజాద్తో రాజకీయ అంశాలు మాట్లాడినట్టు చెప్పారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు ఇచ్చిన వివరణను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. వాటిని అవసరమైతే అధిష్టానానికి పంపుతామని చెప్పారు. పార్టీ పరంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తీసుకుంటారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయన్నారు.












Click it and Unblock the Notifications