ఎర్రకోటకు బీటలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీదే అధికారం?

మంగళవారం తుది విడత 83.48 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారంనాడు 14 శాసనసభా స్థానాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగవచ్చునని ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారు. సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు క్యూల్లో నిలుచున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ఆరు విడతలు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఏప్రిల్ 18వ తేదీన ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన జరుగుతుంది.












Click it and Unblock the Notifications