వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎర్రకోటకు బీటలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీదే అధికారం?
మంగళవారం తుది విడత 83.48 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారంనాడు 14 శాసనసభా స్థానాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగవచ్చునని ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారు. సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లు క్యూల్లో నిలుచున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ఆరు విడతలు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఏప్రిల్ 18వ తేదీన ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన జరుగుతుంది.
Comments
English summary
At least 83.48 percent voting was recorded in 14 constituencies that went to the polls Tuesday in the sixth and the last round of the West Bengal assembly elections, an Election Commission (EC) official said.
Story first published: Tuesday, May 10, 2011, 17:35 [IST]