ఆజాద్ సాక్షిగా సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలు, చీలిక

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం ఆజాద్తో సమావేశమయ్యారు. తమకు తెలంగాణ ఎంపిలతో కలిసి కూర్చోవడానికి అభ్యంతరం లేదని వారు చెప్పారు. కావూరి సాంబశివ రావుతో పాటు సీమాంధ్ర ఎంపీలు ఆజాద్తో సమావేశమయ్యారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కావూరి సాంబశివ రావు ఆజాద్ను కోరినట్లు సమాచారం. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ తింటుందని ఆయన చెప్పారని అంటున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications