డైలమాలో వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు, గ్యారంటీ ఇవ్వని జగన్?

వచ్చే ఎన్నికల్లో టికెట్లు తమకే ఇస్తామనే గ్యారంటీ లేకపోవడం శాసనసభ్యులను తికమక పెడుతున్న విషయం. ఈ విషయంపై వారు జగన్ను అడిగినట్లు తెలుస్తోంది. అయితే, సర్వే నిర్వహిస్తామని, సర్వే ఫలితాలను బట్టి టికెట్ల పంపకం ఉంటుందని ఆయన నింపాదిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శాసనసభ్యులు చాలా మంది వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. పైగా, జగన్ శాసనసభా నియోజకవర్గాల్లో శానససభ్యులకు దీటుగా రెండో శ్రేణి నాయకత్వాలను జగన్ ప్రోత్సవిస్తున్నారు.
జగన్ వైఖరి స్పష్టంగా లేకపోవడం వల్ల గుంటూరు దీక్షకు ఎమ్మెల్యేల హాజరు సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి అందుకే జగన్కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కమలమ్మ వంటి శాసనసభ్యులు ఇప్పటికే వెనక్కి వచ్చారు. కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది తమపై అనర్హత వేటు వేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాయబారాలు నడుపుతున్నట్లు చెబుతున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications