మోస్ట్ వాంటెడ్లో ఎర్రర్: హైదరాబాదీల్లో ఒకరు మృతి, ఒకరు జైల్లో

హైదరాబాదుకు చెందిన షాహిద్ బిలాల్, ఖాజా పేర్లు ఆ విధంగానే చోటు చేసుకున్నాయి. హుజీ సౌత్ ఇండియన్ కమాండర్గా భావిస్తున్న షాహిద్ బిలాల్ అనే ఉగ్రవాది రెండేళ్ల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ దాడిలో మరణించాడు. పాకిస్తాన్కు పారిపోయిన అతను ఐఎస్ఐ కాల్పుల్లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, మరో ఉగ్రవాది ఖాజా ప్రస్తుతం హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇతని పేరు కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది.












Click it and Unblock the Notifications