వైయస్ జగన్కు చెక్ చెప్పేందుకు తెరపైకి కెవిపి: ఆజాద్ వ్యూహం!

కానీ సిఎం అయ్యాక కిరణ్ చేసిన ప్రకటన మేరకు అందరితో పాటు కేవీపీ కూడా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. అయినా కాంగ్రెస్ రాజకీయాల్లో కేవీపీ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన తర్వాత మళ్లీ కెవిపి హవా స్పష్టంగా కన్పిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. కెవిపి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని ఆజాద్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేలలో చాలా మందికి కేవీపీ అంటే గౌరవం ఉంది. దీన్ని ఆజాద్ గ్రహించారని జగన్కు చెక్ పెట్టాలంటే కెవిపి సేవలను పార్టీ కోసం సమర్ధంగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం కల్పించే పిసిసి కమిటీలో సభ్యుల్లో కెవిపి ఒకరు. మొత్తానికి ఆజాద్ రాకతో మళ్లీ కాంగ్రెస్లో కేవీపీ పాత్ర ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications