వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వారిలా మేం పార్టీ నడపడం లేదు: జగన్, కెసిఆర్పై చంద్రబాబు
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు, యువతకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో నైతిక విలువల పరిరక్షణకైనా యువత ముందుకు రావాలని సూచించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు తెలియవని అన్నారు. కాగా ఎన్నికల సంస్కరణపై మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
Comments
chandrababu naidu mahanadu trs congress ys jagan telugudesam చంద్రబాబునాయుడు మహానాడు టిఆర్ఎస్ కాంగ్రెసు వైయస్ జగన్ తెలుగుదేశం
English summary
TDP president Chandrababu Naidu blamed YS Jagan, K Chandrasekhar Rao and Congress for running their partys.
Story first published: Sunday, May 29, 2011, 12:11 [IST]