హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కనిపించడం లేదని యూనివర్శిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదయింది. గత పన్నెండు రోజులుగా దీక్ష చేస్తున్న వెటర్నటీ విద్యార్థులు చిరంజీవిపై కేసు పెట్టారు. తమ సమస్యలు తీరుస్తాడనుకొని తాము ఓటు వేసి గెలిపించిన చిరంజీవి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని వారు ఆరోపించారు.

తాము 12 రోజులుగా తమ సమస్యలు తీర్చాలంటూ దీక్ష చేస్తున్నామని అయినప్పటికీ తమ ఎమ్మెల్యే అయి ఉండీ తమ సమస్యలపై స్పందించడం లేదని వెటర్నటీ విద్యార్థులు యూనివర్శిటీ పరిధి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా చిరంజీవి గత కొన్నాళ్లుగా బిజీ షెడ్యుల్ కారణంగా తిరుపతి వెళ్లనట్లుగా తెలుస్తోంది.

English summary
Veterinary students complainted against PRP president, Tirupati MLA Chiranjeevi in University Police station today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X