వారిది ఈటింగ్, మీటింగే: కాంగ్రెసు ఎంపీలపై దేవేందర్ గౌడ్ ధ్వజం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించనున్న తెలంగాణ రణభేరి సభను అడ్డుకోవాలని ఇచ్చిన ప్రకటనను ఉప సంహరించుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రేపు తాండూరులో నిర్వహించే సభలో విధ్వంసం సృష్టించేందుకు టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.తాండూరు సభలో ఏ దురదృష్టకర ఘటన జరిగినా అందుకు అందుకు కేసీఆర్, కోదండరాం బాధ్యత వహించాలని ఫోరం నేతలు అన్నారు. కేసీఆర్ కుట్రలో పావులుగా మారొద్దంటూ విద్యార్థులకు, జేఏసీకి విజ్ఞప్తి చేశారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications