ఆస్పత్రి నుంచి బాబా రామ్దేవ్ డిశ్చార్జీ, పోరాటం ఆగదని ప్రకటన

ఢిల్లీలో తన నిరసన శాంతియుతంగా జరిగిందని, రాజ్యాంగాన్ని గానీ చట్టాలను గానీ ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. రామ్లీలా మైదానంలో తన అనుచరులపై పోలీసులు దౌర్జన్యానికి దిగడాన్ని ప్రస్తావిస్తూ పోలీసుల దౌర్జన్యం ఎప్పటికీ క్షమించరానిదని అన్నారు. తన ఆందోళనకు మద్దతిచ్చినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరింత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రామ్దేవ్కు సూచించారు.












Click it and Unblock the Notifications