హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీట్ ది ప్రెస్‌లో ఏడ్చిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం కన్నీరు పెట్టుకున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో పిసిసి ఛీఫ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఓ విలేకరి వోక్స్ వాగన్ విషయంపై ప్రశ్నించినప్పుడు ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వోక్స్ వాగన్ విషయంలో తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పటికీ ఆరోపణలు రావడం తనను తీవ్రంగా కలిచి వేశాయంటూ ఆయన చెప్పారు.

వోక్స్ వాగన్ విషయంలో తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో తాను ఇదేమీ కర్మ అని అనుకున్న సమయంలో తన తల్లి టీవీలో తన కార్యక్రమాన్ని చూసిందని, కర్మ అని అనుకోవద్దని తన తల్లి కూడా బాధపడుతూ చెప్పిందని బొత్స గుర్తు చేసుకున్నారు. అ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కాగా చిరంజీవితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana wept in meet the press for voxwagan issue. Botsa Satyanarayana said he is not thinking that Chiranjeevi is against to him. He said he has no personal agenda on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X