సత్యసాయి ట్రస్టుకు జగన్కు సంబంధం: అనుమానం వ్యక్తం చేసిన టిడిపి

ప్రశాంతి నిలయంకు వచ్చిన జగన్ను రత్నాకర్ దగ్గరుండి మరి తోడ్కొని తీసుకు వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నారు. రత్నాకర్, జగన్ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాగా సత్యసాయి బాబు మహా సమాధి పూర్తయ్యే వరకు అక్కడకు సామాన్య భక్తులతో పాటు వివిఐపిలను కూడా అనుమతించమని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బుధవారం జగన్ను రత్నాకర్ దగ్గరుండి సమాధి వద్దకు తీసుకు వెళ్లారు. జగన్ అంగరక్షకులు చెప్పులతో వెళ్లారన్న వివాదం కూడా చుట్టుముట్టింది.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications