తెలంగాణ ఉద్యమంలోకి టిడిపి: 7నుండి బస్సుయాత్ర

అంతకుముందు టిడిఎల్పీలో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తమను పట్టించుకోకుండా స్వంతగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నందున జెఏసికి ధీటుగా టిడిపి కూడా ఉద్యమం చేయాలని భేటీలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో స్తబ్ధగా ఉన్న పార్టీని రాజీనామాలు చేసినందున ఇక ముందు ప్రజల్లోకి తీసుకు పోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకో జెఎసి ఉద్యమం ఉన్న రోజుల్లోనే బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.
More From
-
'రాజాసాబ్' డిస్ట్రిబ్యూటర్ సంచలన ఆడియో లీక్.. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..? -
పుత్రశోకంలోనూ వీడని దాతృత్వం: చివరి కోరిక కోసం రూ. 25,000 కోట్లు దానం! -
మకర సంక్రాంతి నాడు శని, శుక్రుల లాభదృష్టి యోగం.. వీరిదే సౌభాగ్యం! -
ఆర్టీసీ బస్సుల బంద్, సంక్రాంతి వేళ బిగ్ షాక్ - ఉచిత ప్రయాణం ఎఫెక్ట్..!! -
కివీస్ తో సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్, టీ20 ప్రపంచ కప్ కు డౌట్..!! -
Railway Recruitment Board: 22 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ -
సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్? -
IND Vs NZ: రోహిత్ - విరాట్ కొనసాగటం ఇంకా.. హీట్ పెంచుతున్న కివీస్ కెప్టెన్..!! -
ఉచిత బస్సు అమలులో కీలక మార్పు- ఇక నుంచి..!! -
ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు -
సంక్రాంతి కంటే ముందే.. రైతులకు రేవంత్ సర్కార్ అలెర్ట్! -
భారతీయ విద్యార్ధులకు అమెరికా వార్నింగ్. అతి చేస్తే జైలుకే












Click it and Unblock the Notifications