పద్మనాభస్వామి గదులను తెరవద్దని సుప్రీం ఆదేశం

ఆరో నేలమాళిగను తెరిచే విషయంపై విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది.ఆలయం ప్రజల ఆస్తి అని, దానిపై రాచకుటుంబం హక్కును గానీ యాజమాన్యాన్ని గానీ కోరడం లేదని మాజీ రాకుమారుడి తరఫున వాదిస్తున్న కెకె వేణుగోపాల్ చెప్పారు. ఆ సంపదంతా అనంత పద్మనాభ స్వామికి చెందిందని ఆయన తన వాదనలో భాగంగా చెప్పారు. ఆలయం వెలుపల, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications