పద్మనాభస్వామి గదులను తెరవద్దని సుప్రీం ఆదేశం

ఆరో నేలమాళిగను తెరిచే విషయంపై విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది.ఆలయం ప్రజల ఆస్తి అని, దానిపై రాచకుటుంబం హక్కును గానీ యాజమాన్యాన్ని గానీ కోరడం లేదని మాజీ రాకుమారుడి తరఫున వాదిస్తున్న కెకె వేణుగోపాల్ చెప్పారు. ఆ సంపదంతా అనంత పద్మనాభ స్వామికి చెందిందని ఆయన తన వాదనలో భాగంగా చెప్పారు. ఆలయం వెలుపల, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications