ముంబై పేలుళ్లు, ఇండియన్ ముజాహిదీన్ పనే?

మాహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం మంగళవారం ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అయితే, దాడులకు సంబంధించి నిఘా వర్గాల నుంచి గానీ మరే వైపు నుంచి గానీ ముందస్తు సమాచారం లేదని అంటున్నారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో హోం మంత్రి చిదంబరం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తాను మాట్లాడానని, సహాయక చర్యలు జరుగుతున్నాయని, మూడు చోట్ల మాత్రమే పేలుళ్లు జరిగాయని, నాలుగో పేలుడు సంభవించిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications