తెలంగాణపై తీర్మానం ఓ కుట్ర: పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటించకుంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు మనుగడ కష్టమని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెంటనే తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ కోసం లేఖ రాసినప్పుడు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2004, 2009 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనే నినాదంతో ఎన్నికలలోకి వెళ్లినప్పుడు చెప్పని అభ్యంతరం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Comments
ponnala laxmaiah telangana seemandhra congress hyderabad పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ సీమాంధ్ర కాంగ్రెసు హైదరాబాద్
English summary
Minister Ponnala Laxmaiah opposed seemandhra stand on Telangana issue. He said no need of resolution in Assembly.
Story first published: Thursday, July 14, 2011, 13:36 [IST]