సత్య సాయి బాబా స్థాపించిన శివంలో దొంగతనం

వాచ్మెన్ ఉన్నప్పటికీ దొంగతనం జరగడం విశేషం. సత్య సాయి బాబా వెండి పాదుకలతో పాటు అర్చనకు సంబంధించిన హారతి పల్లెం తదితర వెండి వస్తువులు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. ట్రస్టు సభ్యులు ఉదయం వచ్చి చూసి దొంగతనం జరిగినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శివం కూతవేటు దూరంలో ఉంది. ఉస్మానియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు శివం పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications