సత్య సాయి బాబా స్థాపించిన శివంలో దొంగతనం

వాచ్మెన్ ఉన్నప్పటికీ దొంగతనం జరగడం విశేషం. సత్య సాయి బాబా వెండి పాదుకలతో పాటు అర్చనకు సంబంధించిన హారతి పల్లెం తదితర వెండి వస్తువులు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. ట్రస్టు సభ్యులు ఉదయం వచ్చి చూసి దొంగతనం జరిగినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శివం కూతవేటు దూరంలో ఉంది. ఉస్మానియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు శివం పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications