వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది: బొత్స సత్తిబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం విశాఖపట్నంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు తదితర కారణాల వల్ల రాష్ట్రం ఇబ్బందులలో కూరుకు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యమాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుబడుతుందని అన్నారు.

తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్వరలో ఓ పరిష్కారం కనుగొంటుందని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలని ఆయన సూచించారు. కాగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తుండగా తాజాగా బొత్స మాత్రం ఇబ్బందులని చెప్పడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X