తెలంగాణలో కాంగ్రెసు గల్లంతే: పొన్నం ప్రభాకర్

తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల మాటలు నమ్మొద్దని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలోని దామరచెర్లలో సత్యాగ్రహ దీక్షలు ప్రారంభించుతూ అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాదు రానివ్వమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రాజీనామాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఎవరూ వెనక్కి తగ్గిన ద్రోహులుగా మిగిలి పోతారని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications