తిరుపతిలో గదిలో ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య

Techie commits suicide
తిరుపతి: తిరుపతిలో మంగళవారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను విజయనగరం జిల్లాకు చెందినవాడు. తిరుపతిలో ఓ లాడ్జి గదిలో అతను ఉరివేసుకుని మరణించాడు. గదిలో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ మృతదేహాన్ని లాడ్జి వర్కర్స్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

టెక్కీ శ్రీనివాసరావు మృతదేహం వద్ద ఓ స్యూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు చెప్పారు. జీవితంతో విసిగిపోయి, దైవ సన్నిధిలో తనువు చాలించాలని తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అతను ఆ స్యూసైడ్ నోట్‌లో రాశాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+