ఎపి భవన్ ఉద్యోగులపై హరీష్ రావు దాడి, ఉద్రిక్తం

మాకు ప్రజాప్రతినిధులు అందరూ సమానమే అన్నారు. దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇతర దేశాలలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తామని అలాగే ఈ మృతదేహాన్ని తరలించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే మేం తరలించామని అన్నారు. పై అధికారులు చెప్పినట్లు చేయకుంటే తమ ఉద్యోగాలు పోతాయని అన్నారు.












Click it and Unblock the Notifications