వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపి భవన్ ఉద్యోగులపై హరీష్ రావు దాడి, ఉద్రిక్తం
మాకు ప్రజాప్రతినిధులు అందరూ సమానమే అన్నారు. దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇతర దేశాలలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తామని అలాగే ఈ మృతదేహాన్ని తరలించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే మేం తరలించామని అన్నారు. పై అధికారులు చెప్పినట్లు చేయకుంటే తమ ఉద్యోగాలు పోతాయని అన్నారు.
harish rao telangana vinod kumar yadi reddy new delhi హరీష్ రావు తెలంగాణ వినోద్ కుమార్ యాదిరెడ్డి న్యూఢిల్లీ
English summary
TRS MLA Harish Rao attacked on AP Bhavan employee today. Employees take agitation against MLAs attack.
Story first published: Thursday, July 21, 2011, 16:32 [IST]