వారిని ప్రాసిక్యూట్ చేయాలి: జయప్రకాశ్

ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడుతున్న వారిని తక్షణం విచారించి జైల్లో పెట్టాలన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్న ప్రజల చేత ఎన్నికైన నేతలు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పది లక్షల లేఖలు కేంద్రానికి రాయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని చంపేయాలని చూస్తుందని ఆరోపించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications