సమ్మెలతో తెలంగాణ రాదు - ఎంపీ హర్షకుమార్

Harsha Kumar
హైదరాబాద్: సమ్మెలు, ఆందోళనల వలన తెలంగాణ రాదని ఎంపీ హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాలు తమ ఆలోచన మార్చుకోవాలని ఆయన సూచించారు. బంధ్ ల వలన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదనీ, తెలంగాణ సాధనకోసం ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని ఎంపీ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన హర్షకుమార్ వివిద అంశాలపై ఆయనతో చర్చించారు. కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే మార్గానికి 50 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి చెప్పారని హర్షకుమార్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+